- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
YSRCP: వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ కీలక పిలుపు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అధినేత సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ నేతలతో ఈ రోజు నిర్వహించిన కీలక సమావేశలంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. దీనికి సంబంధించి అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిపోయిందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే వచ్చే రెండు నెలలు చాలా కీలకమన్నారు. బూత్ కమిటీ పరిధిలో ఉన్న ఓటర్లను పార్టీ నేతలు, కార్యకర్తలు ఐదు సార్లు కంటే ఎక్కువ కలవాలని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రజలకు చేసిన మంచి పనుల గురించి చెప్పాలని సూచించారు. అలాగే వచ్చే 2 నెలలు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే.. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమనే అని ధీమా వ్యక్తం చేశారు.
Next Story